వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో లగచర్ల సందర్శన కార్యక్రమం లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆకుల పాపన్న, గోవర్ధన్ గ్రామాలలో పర్యటించి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ…
ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
రైతుల పైన పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి గ్రామాలలో పోలీస్ పేకటింగును ఎత్తివేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈరోజు వామపక్ష నాయకులను ముందస్తు అరెస్టులను కూడా తీవ్రంగా ఖండించారు
ఈ కార్యక్రమంలో AIKMS జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై మహేందర్, బి మల్లేష్ , రాములు ,POW రాష్ట్ర కార్యదర్శి వై గీత, PSDU జిల్లా నాయకులు బి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
More Stories
నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
డెడ్ లైన్ ప్రకటించి మనసులను చంపడం ఏమిటి ?
మావోయిస్టు జాతీయ కార్యదర్శి, నంబాల కేశవరావు, బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి